రాజ్‌భవన్‌లో మాతృదినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్జాతీయ మాతృదినోత్సవం వేడుకలను రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌తో నిర్వహించారు. రాజ్‌భవన్‌ పరివార్‌ లోని వయోవృద్ధులైన మాతమూర్తులు, ఇటీవలే మొదటి సారి తల్లులైన యువతులతో కలసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.