నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో ఎంపివో , పీఎస్ఎస్, ఏపీవో, ఈసీ, టీఏ సీనీయర్ మ్టెట్స్ లతో వారాంతపు సమావేశం నిర్వహించి తేదీ జూలై 21తేది లోగా పిట్టింగ్ మరియి ప్లాన్ంటింగ్ పూర్తి చేయుటకు ఎంపీడీవో శ్రీనివాస్ అదేశించనైనది. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ముప్పై గ్రామ పంచాయతి గ్రామాలలో మనవనం కార్యక్పమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క అధికారీ కన వంతుగా గ్రామస్తులకు ఎకం చేసి వాటీ ఉపయేాగాలు వివరించాలని పేర్కోన్నారు. నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో నాగరాజ్, ఎపీఎమ్ , ఈసీ స్వామీ, ఈజీఎస్ , జీపీ కార్యదర్శులు , టీఏ రవిందర్ , రమేష్, ఆశోక్, ఏఫ్ఏలు, తదితరులు పాల్గోన్నారు.