శాంతిభద్రతలు విషయంలో రాజీ వద్దు: ఎమ్మెల్యే

No compromise on law and order: MLAనవతెలంగాణ – అశ్వారావుపేట
శాంతిభద్రతలు విషయంలో రాజకీయ వత్తిళ్లు కు లోను కావద్దని డీఎస్పీ సతీష్ కుమార్ కు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించారు.ప్రతీ ఫిర్యాదును పరిశీలించి విచారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్,ఎస్.హెచ్.ఓ ఎస్.ఐ యయాతి రాజు లు పాల్గొన్నారు.