– పస్రా ఎస్ ఐ అచ్చ కమలాకర్.
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని జాతీయ రహదారి మరియు గ్రామీణ అంతర్గత రహదారులపై రైతులు ధాన్యం ఆరపోయ రాదని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ అచ్చ కమలాకర్ అన్నారు. ఆదివారం పసర పోలీస్ స్టేషన్ నుండి రైతాంగానికి విజ్ఞప్తిగా ఒక ప్రకటనను వెలువరించారు. మండలం లోని రైతులకు పస్రా పోలీసు తెలియజేయునది ఎమనగా ప్రస్తుతo ఖరీఫ్ పంట లో బాగమైనా వరి కోతలు నడుస్తోంది కావున రైతులు ఎవ్వరు కుడ వడ్లను జాతియ రాహదారుల పైనా కాని గ్రామ రహదారుల పైనా కాని ఆరపోయారాదు. ఇ లా వడ్లను రహదారుల పైనా ఆరపోయడం వల్లన వాహనదారుల కి ఇబ్బంది కలగడమే కాకండా ప్రమదాలు జరుగుతాయి,కొన్ని సందర్బాలలో ప్రాణ నష్టం కుడ జరగవచ్చు .కావున రైతులు వారి వారి పొలంలో కల్లాలు చేసుకొని వడ్లు ఆరాపోసుకోవలసిందిగా పస్ర పోలీసు వారు తెలియచేసారు.ఎవరైన నిబంధనలకు విరుద్దంగా వడ్లను రహదారుల పైనా ఆరపోయడం చేసినచో వారిపై చట్టరిత్య చర్య తీసుకోవడం జరుగుతుంది .కావున రైతులు ఈ విషయన్ని గమనించి పస్ర పోలీసులకు మండల రైతాంగం సహకరించాలనీ రైతులా కు సూచనలు చెయ్యడం జరిగింది