హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విజ్ఞాన విహరయాత్ర రామప్ప, లక్నవరం కు వెళ్లారు. విద్యార్థులకు విహారయాత్రలతో మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. రామప్ప, లక్నవరంలో ఆలయాల ప్రత్యేకత పై విద్యార్థులకు వివరించారు.