ప్రియదర్శి హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీ దేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రూపాకొడువాయుర్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనేఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల ప్రకటన వెలువడనుంది.