
– పండ్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – బెజ్జంకి
నవతర ఆశయ సాధకుడు జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీయేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సటదర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని మహిళలకు పండ్ల పంపిణీ చేశారు. రాష్ట్ర యూత్ నాయకుడు పులి కృష్ణ, చెప్యాల శ్రీనివాస్,అక్కరవేణి పోచయ్య, బండిపెళ్లి రాజు,చిలివేరు శ్రీనివాస్ రెడ్డి,ఏర్రల రాజు,తిప్పారపు మల్లేశం,పులి సంతోష్,రోడ్డ మల్లేశం,చెట్టి రాజు,బండి వేణు యాదవ్,కుంట హరిక్రిష్ణ,మానాల రవి,గుండారం నాగరాజు,జెల్లా ప్రభాకర్,మహంకాళి బాబు,గాజే శ్రీనివాస్,రంగోని రాజు,ధోనే శ్యామ్,అడుకని నరసింగరావు,ఇస్కిల్ల ఐలయ్య, కత్తి రమేష్,ఐలేని మహేందర్ రెడ్డి,పుర్మ నారాయణరెడ్డి,లోకటి రవి,మచ్చ కుమార్,నవీన్, కార్యకర్తలు హజరయ్యారు.