
మెదక్ కలెక్టరేట్ లో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి రాజేశ్వరరావు శుక్రవారం చేర్యాల తహశీల్దార్ గా తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చేర్యాల తహశీల్దార్ గా పనిచేసిన ఆరిఫా బేగం బదిలీపై గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళగా రాజేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.