
గ్రామపంచాయతీలో నిధులు లేకపోవడంతో రోజువారి పనులు నిర్వహించలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజా త్రివిక్రమ్ కు మండల కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో నిధులు లేకపోవడంతో పంచాయతీ సిబ్బందికి జీతాలు లేక, రోజువారి ఖర్చులు,నిర్వహించలేకపోతున్నా