![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230703-WA0200-1024x461.jpg)
గురుపౌర్ణమి సందర్భంగా చిట్టాపూర్ సాయి బాబా ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ లో గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు , అర్చనలు, హారతి లు చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.