పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

నవతెలంగాణ – రామారెడ్డి

మండలంలో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఆదివారం పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలతోపాటు, పోలింగ్ సామాగ్రితో  పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల వసతులను పరిశీలించి, ఓటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.