ఎన్ఎస్ యూఐ నాయకులకు రాఖీ కట్టిన సుగుణక్క

Sugunakka tied rakhi to NSUI leadersనవతెలంగాణ – జన్నారం
రాఖీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ  సోమవారం సాయంత్రం జన్నారంలో  ఎన్ ఎస్ యు ఐ   రాష్ట్ర కార్యదర్శి సోహెల్ షా,  ఇతర నాయకులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క గ మాట్లాడుతూ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అని చెప్పడం జరిగింది అదేవిధంగా. సోహెల్ షా  కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ   బలోపేతానికి . చేస్తున్నటువంటి కృషిని  ఎనలేనిది అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఎన్ ఎస్ యు ఐ   నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యర్థి అజ్మత్ ఖాన్, దాసరి గణేష్  కామెర రాకేష్  సాయి నాయక్, తిరుపతి రఘువర్ధన్, రాజేష్  సాయిబాబా,నాగరాజ్  శివకేష్. బన్నీ పాల్గొన్నారు.