గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం : కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి

నవతెలంగాణ-తాడ్వాయి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ…