మైసమ్మ గుడి పునర్నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

– విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి – మాజీ సర్పంచ్ చత్రు నాయక్ నవతెలంగాణ – అచ్చంపేట హైదరాబాద్…

అచ్చంపేటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

నవతెలంగాణ – అచ్చంపేట  నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో రెండు ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర…

 విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచిని అలవర్చుకోవాలి

– మండల విద్యాశాఖ అధికారి రామారావు నవతెలంగాణ –  అచ్చంపేట విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి అలమరుచుకోవాలని మండల విద్యాధికారి రామారావు…

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం  

నవతెలంగాణ – అచ్చంపేట  గణిత, సైన్సు ఒలంపియాడ్‌ టెస్టులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన అచ్చంపేట న్యూ ఎక్సీడ్‌ స్కూల్‌…

చెల్లెలిపై అన్న కత్తితో దాడి

– మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రి కి తరలింపు నవతెలంగాణ – అచ్చంపేట ప్రేమించి పెళ్లి చేసుకుందని చెల్లెలుపై అన్న…

అధికారం ఉందని విర్రవీగిన గువ్వల గువ్వను గుయ్యి అనిపించారు: మంత్రి జూపల్లి

– అచ్చంపేట ప్రజలను అభినందించిన మంత్రి నవతెలంగాణ – అచ్చంపేట  ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం, పదవులకు ఎవరు శాశ్వతం కాదు.…

పార్లమెంటు ఎన్నికల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

– అవకాశం వచ్చినా ప్రధాని పదవిని వదులుకున్న కాంగ్రెస్ కుటుంబం –  8 లక్షల కోట్ల అప్పులోకి రాష్ట్రం – ముఖ్య…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

నవతెలంగాణ – అచ్చంపేట కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను భవన నిర్మాణ తాపీ కార్మిక…

సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో  రైతులకు మధ్యాహ్న భోజనం 

–  ప్రారంభించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు నవతెలంగాణ – అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ పంటను విక్రయించడానికి వచ్చిన…

నిర్లక్ష్యపు పగటి వెలుగులు

– ఆరు నెలలుగా రాత్రి, పగలు వెలుగులు – గ్రామ కార్యదర్శులు, తాజా మాజీ సర్పంచుల నిర్లక్ష్య వైఖరి – స్పెషల్…

ఆర్డబ్ల్యూఎస్ లో అంతులేని అవినీతి..

–  త్రాగునీరు సరఫరా పై అధికారుల పర్యవేక్షణ కరువు నవతెలంగాణ –  అచ్చంపేట  రూరల్ సప్లై వాటర్ శానిటేషన్ డిపార్ట్మెంట్  సంబంధించిన…

కార్మిక చక్రాలు నిర్వీర్యం చేస్తున్న  మోడీ ప్రభుత్వం: సీఐటీయూ

– కనీస వేతనం రూ.25000 ఇవ్వాలి నవతెలంగాణ –  అచ్చంపేట దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ,…