కరెంట్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందించిన ఎమ్మెల్యే

  నవతెలంగాణ భైంసా: ఇటీవల భారీ వర్షాలు కురవడంతో బైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామానికి చెందిన కదం భోజరాం పటేల్…

మాదకద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలి

– జిల్లా జడ్జి ఎంవీ.రమేష్‌ బాబు నవతెలంగాణ-ఆసిఫాబాద్‌ జిల్లాలో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నివారణపై సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి…

తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు లభ్యం

– కలెక్టర్‌ రాజర్షి షా – ఎస్‌పీసీ క్యాంటీన్‌ ప్రారంభించిన కలెక్టర్‌,ఎస్పీ నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌ జిల్లా పోలీసు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌…

సీపీఆర్ చేసి బాబుని బ్రతికించిన 108 సిబ్బంది

నవతెలంగాణ – జన్నారం జన్నారం మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుద్దాల శైలజ  అనే మహిళ బుధవారం పురిటి నొప్పులతో బాధపడుతూ…

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

నవతెలంగాణ-నిర్మల్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని…

క‌ద‌ల‌రు వ‌ద‌ల‌రు..!

– జిల్లాలోనే తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు – ఏండ్లు గడుస్తున్నా ఇక్కడే కొనసాగుతున్న వైనం – తప్పనిసరి బదిలీ నిబంధనలు పట్టించుకోని…

మరమ్మత్తులకు మరో నెల సమయం

– అనుకున్నట్లు పనులు పూర్తయితే ఆగస్టు 2వ వారంలో విద్యుదుత్పత్తి పున:ప్రారంభం – గతేడాది మొదటి యూనిట్‌, ఇప్పుడు రెండో యూనిట్‌లో…

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్‌ నవతెలంగాణ-కెరమెరి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర…

మహిళా శక్తి క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలి

– జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే నవతెలంగాణ-ఆసిఫాబాద్‌ మహిళా శక్తి పథకం ద్వారా నిర్దేశించిన క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ వెంకటేష్‌…

మద్యం తాగి వాహనాలు నడపొద్దు : ఎస్‌ఐ శ్రీధర్‌

నవతెలంగాణ-జైపూర్‌ మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎస్సై శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం చెన్నూర్‌-మంచిర్యాల ప్రధాన రహదారిలో వాహనాలు తనిఖీ చేశారు.…

మైనర్‌ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి

నవతెలంగాణ-కుభీర్‌ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ డా.జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా సబ్‌…

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-ఉట్నూర్‌ విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కేబి కాంప్లెక్స్‌లోని…