బీసీల డిమాండ్‌లు పరిష్కరించాలి

నవతెలంగాణ-మంచిర్యాల బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో…

బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలలి

నవతెలంగాణ-నస్పూర్‌ బీడీ కార్మికులకు జీవన భృతి రూ.4000 ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం…

గాలివాన బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు

నవతెలంగాణ-వేమనపల్లి మండలంలో అర్ధరాత్రి సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.…

సదరం సర్టిఫికెట్లకు వికలాంగుల కష్టాలు

నవతెలంగాణ-మంచిర్యాల ఒకవైపు వికలాంగుల సదరం సర్టిఫికెట్‌ పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న మంచిర్యాల జిల్లాలో మాత్రం సదరం సర్టిఫికెట్‌లు పొందడానికి…

పద్ధతి మార్చుకోవాలి : డీసీపీ భాస్కర్‌

నవతెలంగాణ-మంచిర్యాల పాత నేరస్తులు తమ పద్ధతి మార్చుకోవాలని డీసీపీ భాస్కర్‌ అన్నారు. గంజాయి అమ్ముతూ పట్టుబడి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న…

మద్యం దుకాణంలో దొంగతనం

నవతెలంగాణ-నస్పూర్‌ శ్రీరాంపూర్‌ ఏరియా బస్టాండ్‌ సమీపంలోని హరిహర మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం నిర్వాహకులు శుక్రవారం షాప్‌ తెరవడంతో దుకాణం…

కేజీబీవీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

నవతెలంగాణ-నిర్మల్‌ కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కస్తూర్భా…

త్వరలో జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక

– కలెక్టర్‌ రాజర్షిషా నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా శాఖలకు…

నాణ్యమైన భోజనం అందించాలి

నవతెలంగాణ-నార్నూర్‌ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్‌ రాజలింగం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బార్సు హాస్టల్‌ను తనిఖీ చేశారు.…

సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

నవతెలంగాణ-నిర్మల్‌ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని, సొంత భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి…

పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి

– పట్టణంలో డ్రైడే ఫ్రైడే నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌ దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని డీవైఎస్‌ఓ వెంకటేశ్వర్లు,…

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ నవతెలంగాణ-ఉట్నూర్‌ పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ…