– 2019 నుంచి కొత్త దరఖాస్తులకు లభించని మోక్షం – మంజూరుపై తేల్చని గత ప్రభుత్వం – ఇప్పుడూ అదే నిరీక్షణ?…
పురుగులమందు తాగి ఇద్దరు ఆత్మహత్య
– మరొకరి పరిస్థితి విషమం నవతెలంగాణ- తలమడుగు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్డం గ్రామ శివారు ప్రాంతంలోని ఓ చేనులో…
ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంక్ లో రైతు సూసైడ్..
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ బ్యాంకు అధికారుల వేధింపుల కారణంగా ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో…
బృందావన్లో యాత్రికుల బస్సు దగ్ధం… నిర్మల్ జిల్లా వాసి సజీవ దహనం
నవతెలంగాణ నిర్మల్: తీర్థయాత్రలకు వెళ్లిన ఓ బస్సు ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్ క్షేత్రంలో దగ్ధమైంది. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా కుభీరు మండలం…
ఇన్స్టాగ్రాంలో పరిచయం.. లైంగికదాడి…
నవతెలంగాణ ఆదిలాబాద్: ఇన్స్టాగ్రాంలో పరిచయమైన యువకుడు బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్లో…
టైగర్ జోన్ పేరిట ఆంక్షలు విధించడం సరికాదు..
నవతెలంగాణ జన్నారం టైగర్ జోన్ పేరిట ఆంక్షలు విధించడం సరికాదని బీసీ జాగృతి సేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి…
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమిస్తాం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహిస్తామని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్…
ప్రభుత్వ భూమిలో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి
నవతెలంగాణ జన్నారం మండలంలోని చింతాగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పాపమ్మ కూడా గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 81/ 1 ప్రభుత్వ భూమిలో…
ఆదిలాబాద్ ను ముందు వరుసలో ఉంచుతాం: కలెక్టర్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో ఉంచుతామని జిల్లా కలెక్టర్…
కలెక్టర్ ను కలిసిన గెజిటెడ్ అధికారుల సంఘం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్: నూతన సంవత్సరంను పురస్కరించుకుని గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు బుధవారం కలెక్టర్ రాజర్షి షా ను ఆయన క్యాంప్…
విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
– న్యూ ఇయర్ వేల నవతెలంగాణ మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సరం వేడుకల్లో ఎటువంటి అవంచానియా సంఘటనలు…
రూ.50 పత్తి ధర తగ్గింపుపై రైతుల ధర్నా
నవతెలంగాణ-బేల సీసీఐ నిర్ణయించిన ధర రూ.7,521 గాకుండా రూ.50 తగ్గించి కొనడం పట్ల ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రైతులు గురువారం…