– ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని డేడ్రా గ్రామంలో ఘటన నవతెలంగాణ-బజార్హత్నూర్ చిరుత పులి దాడిలో మహిళ గాయపడ్డారు. ఈ సంఘటన…
ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై..
– అందినకాడికల్లా అప్పులు – వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం – పరిస్థితి విషమించి నలుగురి మృతి – మంచిర్యాల జిల్లా…
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
నవతెలంగాణ జన్నారం: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించుదామని అంబేడ్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు చిట్టిమల్ల భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం డాక్టర్…
మరో రైతుపై పులి దాడి
నవతెలంగాణ-సిర్పూర్(టి) ఆసిఫాబాద్-కుమురం భీం జిల్లాలో పులి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి దాడిలో కాగజ్నగర్ మండలం గన్నారం…
ఆ నాయకుడు పెత్తనంపై గరం గరం..?
నవతెలంగాణ-ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఓ నాయకుకుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్…
ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
నవతెలంగాణ ఆసిఫాబాద్: ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురై 21 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న…
పెన్షన్ ను పునరుద్ధరించండి సార్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రూలిద్దరు చనిపోయారని తనకు వచ్చే పెన్షన్ ఆగిపోయిందని ఓ బాలుడు వాపోయాడు. ఈ విషయమై సోమవారం…
గజగజలాడుతున్న తెలంగాణ…
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రమంతటా మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. మిట్ట మధ్యాహ్నమూ…
ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్గా భావించాలి: దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ మంచిర్యాల: రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంచిర్యాలలో…
విద్యార్థిని మృతదేహం బైంసాకు తరలింపు
నవతెలంగాణ -ముధోల్: బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం ఉదయం పియుసి2 చదువుకుంటున్న ఆర్మూరు ప్రాంతానికి చెందిన విద్యార్థినిస్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకుంది.…
విస్తృత ఉద్యమాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ నవతెలంగాణ-కాగజ్నగర్ విస్తృత ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర…
టీయూటీఎఫ్ మహాసభలకు ఆర్జెడికి ఆహ్వానం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్ జిల్లా కేంద్రంలో ఈనెల 10వ తేదీన జరిగే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఆరవ రాష్ట్ర మహాసభలకు అతిథిగా రావాలని…