పాక్‌ వైమానిక దాడులు.. అఫ్గాన్‌లో 15 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేసిన వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్‌…

ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి

నవతెలంగాణ- హైదరాబాద్: ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది…

అఫ్గానిస్థాన్‌లో భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాలు అఫ్గానిస్థాన్‌లో విలయం సృష్టిస్తున్నాయి. ఆ దేశంలోని బదాక్షాన్‌, బగ్లాన్‌, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సుల్లో ఆకస్మిక…

ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు తెల్లవారుజామున వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ ను అందోళనకు గురి చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో 4.8…

అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం..

నవతెలంగాణ – కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ పట్టణానికి పశ్చిమాన…

అఫ్గానిస్థాన్‌లో మరోసారి కంపించిన భూమి..

నవతెలంగాణ – కాబూల్‌: అఫ్గానిస్థాన్ మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం  వచ్చింది. దీని తీవ్రత…

Earthquake: అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం

నవతెలంగాణ – ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్‌ ప్రావిన్స్‌లోనే ఆదివారం…

మరోసారి అఫ్ఘానిస్థాన్‌లో భూకంపం..

నవతెలంగాణ – కాబూల్‌: ఇటీవల వరుస భూకంపాలతో దద్ధరిల్లిన అఫ్ఘానిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున…

అఫ్గానిస్థాన్‌, మహారాష్ట్రలో స్వల్ప భూకంపం…

నవతెలంగాణ – కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.49 గంటలకు ఫైజాబాద్‌లో భూమి కంపించింది.…

పెట్టుబడులు పెట్టండి

–  భారత కంపెనీలకు ఆఫ్ఘనిస్తాన్‌ ఆహ్వానం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో భారతదేశం నుంచి కనీసం 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన మైనింగ్‌ పెట్టుబడులు…