నవతెలంగాణ – అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను…
లోయలో పడ్డ ఆటో..ఒకరి మృతి..
నవతెలంగాణ – అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తూ ఆటో లోయలో పడింది.…
సింహాచల ఆలయానికి భక్తుల తాకిడి..
నవతెలంగాణ – విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయం గురువారం భక్తుల తాకిడితో కిటకటలాడింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి…
జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..
నవతెలంగాణ – అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ…
పిన్నెళ్ళికి ఏడేండ్లు శిక్షపడే అవకాశం!
నవతెలంగాణ – అమరావతి: ఏపీలో పోలింగ్ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు జరిగినట్లు సీఈవో…
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత లేదు: సీపీఐ నారాయణ
నవతెలంగాణ – అమరావతి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో హింసాత్మక దాడులు, ఘర్షణలు జరిగిన…
మద్యంమత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కొట్టిన యువకుడు..
నవతెలంగాణ – అమరావతి: విశాఖపట్నంలోని ఎన్ఎడి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్ రైడింగ్…
ఏపీలో మూడు జిల్లాల ఎస్పీ పోస్టులు ఖాళీ..
నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నకల పరిణామాలు, అల్లర్ల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై వేటు…
ఏపీ ఇసుక మైనింగ్ పై సుప్రీం మార్గదర్శకాలు..
నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి జిల్లాలో పోలీసు…
ఎన్నికల అనంతరం హింసపై ఈసీ ఆగ్రహం
– నేడు ఢిల్లీకి రావాలని ఏపీ సీిఎస్, డీజీపీలకు ఆదేశం అమరావతి : రాష్ట్రంలోసార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం పలుచోట్లు హింసాత్మక…
పల్నాడులో ఇద్దరు వైసీపీ ఎమ్మేల్యేల హౌస్ అరెస్ట్
నవతెలంగాణ – పల్నాడు: జిల్లాలో వైసీపీకిచెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నరసరావుపేటలో కాసు మహేశ్రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో…
చంద్రగిరి కూటమి అభ్యర్థిపై దాడి..
నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం…