ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియామకం..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు…

మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన…

కృష్ణా జిల్లాలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌ద్ద‌తు ధ‌ర…

ఆన్ లైన్ లో టీటీడీ క్యాలెండర్లు..

నవతెలంగాణ – అమరావతి: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను…

వైసీపీ నేత సురేంద్ర రెడ్డి కుమార్తె రిసెప్షన్ కు హాజరైన మాజీ సీఎం జగన్

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్…

రేషన్ బియ్యం దొంగలు తప్పించుకోలేరు: మంత్రి నాదెండ్ల

నవతెలంగాణ – అమరావతి: పేద ప్రజలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ…

పేర్ని నాని ఫ్యామిలీ పరారీలో ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర

నవతెలంగాణ – అమరావతి: పేదలకు చేరాల్సిన బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెపుతున్నాడంటూ వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి…

తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు..

నవతెలంగాణ –  అమరావతి: టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ నాయుడు తిరుమల వ్యవహారాల్లో తనదైన ముద్రవేస్తున్నారు. సామాన్య…

వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు : మంత్రి నిమ్మల

నవతెలంగాణ – అమరావతి: బుడమేరుకు వరదలు రావడంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పాపం,…

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: డిప్యూటీ సీఎం పవన్

నవతెలంగాణ – అమరావతి: గ్రామాల్లో డంపింగ్ యార్డులపైనా శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

దిగ్భ్రాంతికి గురైన వేళ పెదనాన్న మాటలు ధైర్యాన్ని నింపాయి: నారా రోహిత్

నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు గత శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వగ్రామం…

విమాన ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌ న్యూస్‌

– తెలుగు రాష్ట్రాల నుంచి అదనపు సర్వీసులు – హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సర్వీసుల సంఖ్య పెంపు అమరావతి : తెలుగు…