నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్టికెట్లను వాట్సప్ గవర్నెన్స్లో అందించేందుకు…
సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ
నవతెలంగాణ – అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం…
కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్న మాజీ సీఎం జగన్
నవతెలంగాణ – అమరావతి: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి…
ఎంపీ మాగుంటకు నేడు బైపాస్ సర్జరీ
నవతెలంగాణ – అమరావతి: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఆయన…
డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి కొండపల్లి
నవతెలంగాణ – అమరావతి: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు…
25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు ..
నవతెలంగాణ – అమరావతి: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన…
ప్రశాంత్ కిశోర్తో భేటీ అయిన మంత్రి నారా లోకేశ్
నవతెలంగాణ – హైదరాబాద్: నిన్న ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేశ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం…
తిరుపతిలో ఘనంగా రథసప్తమి వేడుకలు
నవతెలంగాణ – అమరావతి: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీవారి వాహన సేవను 2.50 లక్షల…
పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది: రఘురామ
నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు…
పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
నవతెలంగాణ – అమరావతి: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు.…
నేడు తిరుమలకు పోటెత్తనున్న భక్తులు.. ఎందుకంటే ?
నవతెలంగాణ – అమరావతి: నేడు రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు…