వాట్సప్‌లో ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందించేందుకు…

సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం…

కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్న మాజీ సీఎం జగన్

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి…

ఎంపీ మాగుంటకు నేడు బైపాస్ సర్జరీ

నవతెలంగాణ – అమరావతి: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఆయన…

డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి కొండపల్లి

నవతెలంగాణ – అమరావతి: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు…

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు ..

నవతెలంగాణ – అమరావతి: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన…

తండేల్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

నవతెలంగాణ – అమరావతి: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం తండేల్. ఉత్తరాంధ్రలో కొన్ని వాస్తవ…

ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన మంత్రి నారా లోకేశ్

నవతెలంగాణ – హైదరాబాద్: నిన్న ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేశ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం…

తిరుపతిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

నవతెలంగాణ – అమరావతి: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీవారి వాహన సేవను 2.50 లక్షల…

పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది: రఘురామ

నవతెలంగాణ – అమరావతి:  ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు…

పెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

నవతెలంగాణ – అమరావతి: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు.…

నేడు తిరుమలకు పోటెత్తనున్న భక్తులు.. ఎందుకంటే ?

నవతెలంగాణ – అమరావతి: నేడు రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు…