100 సీట్లతో గెలుస్తాం.. తగ్గేదే లేదు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి

నవతెలంగాణ- ఆర్మూర్   రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లతో గెలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని…

అంకాపూర్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ -ఆర్మూర్  మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ బిజెపి నాయకులు పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం జిల్లా పార్లమెంటు సభ్యులు…

ఆర్మూర్ లో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు: స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు

నవతెలంగాణ- ఆర్మూర్  పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు శుక్రవారం కొనసాగుతాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు.  ఉదయం 09…

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం..

నవతెలంగాణ- ఆర్మూర్  పట్టణం లోని వాకర్స్ అసోసియేషన్ తరఫున చైర్మన్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్  హెల్త్  అండ్  వెల్ఫేర్ తెలంగాణ…

గల్ఫ్ కార్మికుల సమస్యలు తీర్చడం అభినందనీయం

నవతెలంగాణ- ఆర్మూర్  పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు గల్ఫ్ కార్మికుల సమస్యలు…

వైద్యులు మధు శేఖరు సన్మానించిన టీఎన్జీవో, అంగన్వాడి టీచర్స్ వెల్ఫర్స్

నవతెలంగాణ -ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు మధు శేఖర్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా…

పోలీసులను అభినందించిన కోటపాటి

నవతెలంగాణ- ఆర్మూర్  ఘరానా చీటర్ బషీర్ నువ్వు డిచ్పల్లి పోలీసులు అరెస్టు చేయడం పట్ల  ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక…

పట్టణంలో ప్రవాస యోజన కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్ పట్టణ కెద్రంలో క్షత్రియ ఫంక్షన్ హల్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవస యోజన కార్యక్రమం గురువారం నిర్వహించారు.…

దరఖాస్తు చేసుకున్న పీసీసీ ప్రచార కమిటీ నాయకులు కోలా వెంకటేష్

నవతెలంగాణ- ఆర్మూర్   హైదరాబాద్ గాంధీభవన్ లో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కొరకు  పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్…

చదువుతో పాటు క్రీడలు అవసరమే: సురేష్ బాబు

నవతెలంగాణ-  ఆర్మూర్ విద్యార్థుల దైనందిన జీవితంలో చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమేనని ,క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని పట్టణ స్టేషన్ హౌస్…

మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి..

నవతెలంగాణ -ఆర్మూర్   మున్సిపల్ కార్మికులకు పిఎఫ్,,ఈఎస్ఐ అమలు చేయాలని  బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు -దండి వెంకట్ అన్నారు.. పట్టణ మున్సిపల్…

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి

నవతెలంగాణ- ఆర్మూర్       ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఆగస్టు 29 చలో హైదరాబాద్!…