నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఈ రోజు కర్నాటక పీసీసీ ఆధ్వర్యంలో అక్కడి బెళగావిలో నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ ప్రదర్శనలో…
కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తాం: సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ – హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బకాయిలపై ఇంజినీరింగ్, టెక్నికల్…
ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు శాసనమండలిలో మాట్లాడారు.…
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్…
నవతెలంగాణ – హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కలిశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం…
త్వరలోనే భారీ నోటిఫికేషన్ : భట్టి
నవతెలంగాణ హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…
పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య : భట్టి
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.…
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క నివాసంలో చోరీ
నవతెలంగాణ – హైదరాబాద్: డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ్బెంగాల్లో ఖరగ్పూర్ జీఆర్పీ పోలీసులు ఇద్దరి…
వన్ ట్రిలియన్ ఎకానమీ మా ప్రభుత్వ లక్ష్యం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ హైదరాబాద్: రాహుల్ గాంధీ ఆలోచనలతోనే ఎంఎస్ఎంఈ నూతన పాలసీ తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. ఇక్కడ ఇతర రాష్ట్రాలకు…
వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపుసెట్లు
నవతెలంగాణ ధర్మారం: ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల లక్ష్యాలను రాష్ట్ర…
గురుకులాలపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్వీట్..!
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు…
పవర్ ప్లాంట్ ఏర్పాటుపై సీఎంతో చర్చించాం: భట్టి
నవతెలంగాణ – హైదరాబాద్ : రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని తెలంగాణ…