నవతెలంగాణ – హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల సమీక్షని మొదలు పెట్టారు.…
తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం..
నవతెలంగాణ – హైదరాబాద్: లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర…
యాదాద్రి ఎందుకు ఆలస్యమైంది?
– పూర్తి నివేదిక ఇవ్వండి : ఇంథనశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – బిల్లులు ఇవ్వలేదు…అందుకే జాప్యం…
పార్ములా ఈ-రేస్పై న్యాయవిచారణ
– ఈవెంట్ నిర్వహించిన కంపెనీకి రూ.110కోట్లు లబ్ది – ప్రభుత్వానికి ఆదాయం శూన్యం – నిబంధనలకు విరుద్ధంగా నిధుల కేటాయింపు –…
లోక్ సభ నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయకర్తలు వీరే..
నవతెలంగాణ హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు వేగవంతం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను…
బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎం : భట్టి విక్రమార్క
నవతెలంగాణ ఖమ్మం: బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని విమర్శించిన బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.…
ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చాం: భట్టి విక్రమార్క
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని…
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ- హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ వ్యక్తిలా నిల్చొని…
రేపు ఢిల్లీకి రేవంత్…భట్టి !
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీని కలిసి…
పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నా : మంత్రి భట్టి
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన…
నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోంది : భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్ : నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రతిపక్ష…
అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం: భట్టి విక్రమార్క
నవతెలంగాణ – హైదరాబాద్: వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.…