భారీ వర్షాలకు నేలకొరిగిన ఇండ్లు..

నవతెలంగాణ -భిక్కనూర్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఇంట్లో కూలిపోయాయి. మండల కేంద్రంలో సాజిద్…

డైరెక్టర్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ-భిక్కనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పురాం రాజమౌళి తండ్రి బాలయ్య సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప…

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ-భిక్కనూర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

డీపీఓకి వినతిపత్రం ఇచ్చిన పంచాయతీ కార్మికులు

నవతెలంగాణ-భిక్కనూర్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావుకు మండల గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.…

ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

నవతెలంగాణ-భిక్కనూర్ మండలంలోని కంచర్ల గ్రామంలో గురువారం సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి గౌడ సంఘం భవన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…

జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటు: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

నవతెలంగాణ-భిక్కనూర్ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచితే సమస్యలు పరిష్కరించకపొవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి…

నేడు ఆలయంలో సంతోషిమాత వార్షికోత్సవం..

నవతెలంగాణ -భిక్కనూర్ నేడు భిక్కనూర్ పట్టణంలోని నగరేశ్వర ఆలయంలో సంతోషిమాత వార్షికోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.…

వివాహిత అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

నవతెలంగాణ -భిక్కనూర్ వివాహిత అదృష్టమైన సంఘటన మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం బస్వాపూర్ గ్రామానికి…

కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

నవతెలంగాణ – భిక్కనూర్ తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న 12 విశ్వవిద్యాలయాల్లో…

మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..

నవతెలంగా – భిక్కనూర్ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండలంలోని సిద్ధి రామేశ్వర నగర్ గ్రామ…

రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – భిక్కనూర్ మండలంలోని కంచర్ల రెడ్డి సంఘ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాపురెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామ్…

జీ 20 విద్యాసదస్సుకు హెచ్ఎం శ్రీనాథ్ ఎంపిక..

నవతెలంగాణ-భిక్కనూర్ మహారాష్ట్రలోని పూణే పట్టణంలో జరగనున్న జి20 సదస్సుకు భిక్కనూర్ పట్టణంలో గల బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ ఎంపికైనట్లు…