కేసీఆర్ సోదరి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం..

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం…

ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ.. ఎప్పుడంటే ?

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఇంగ్లీష్…

ట్రంప్‌ చిచ్చులకు రూపాయి చిత్తడి

– డాలర్‌ రూ.87.17 చరిత్రలోనే రికార్డ్‌ కనిష్టం – అయినా ఆందోళనేమీ లేదంటున్న కేంద్ర ఆర్థికశాఖ న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు…

ట్రంప్ డెసిషన్స్ ఎఫెక్ట్.. మరింత క్షీణించిన రూపాయి విలువ

నవతెలంగాణ  – హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశాక రూపాయి విలువ క్రమంగా పడిపోతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి…

27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

నవతెలంగాణ  – హైదరాబాద్‌: తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. జనగామ – సౌడ రమేశ్‌, వరంగల్‌ –…

ఆప్ కార్యకర్తలపై బీజేపీ దాడి చేస్తోంది: కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ  కార్యకర్తలపై బీజేపీ దాడి చేస్తోందని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ…

కేంద్ర బడ్జెట్.. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో, ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అత్యధిక…

అయోధ్యలో యువతి దారుణ హత్య..బోరున విలపించిన ఎంపీ

నవతెలంగాణ – అయోధ్య: అయోధ్య ప్రాంతానికి చెందిన ఓ యువతి(22) గురువారం రాత్రి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు…

తెలంగాణకు గాడిద గుడ్డే

– బీహార్‌ ఎన్నికల కోసమే కేంద్ర బడ్జెట్‌ : టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ : ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత…

ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది: ప్రధాని నరేంద్ర మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్‌ సమావేశాలు…

నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు..

నవతెలంగాణ – ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభకానున్నయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ…