గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తాం..?

– బీజేపీ కార్యకర్తలు, పోలీసులను చంపిన వారికి ఇవ్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ ‘పద్మ అవార్డులు…

నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతో.. కాంగ్రెస్ హామీల్లో వాస్తవం కూడా అంతే: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని…

మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత..

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్‌ సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం…

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో…

కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి..

నవతెలంగాణ – హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్: కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయన…

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

– రైతు సంక్షేమం కోసమే అధ్యయన కమిటీ – 24 నుంచి రాష్ట్రమంతటా కమిటీ పర్యటన : కేటీఆర్‌ నవతెలంగాణ బ్యూరో…

పద్మారావు గౌడ్‌ను పరామర్శించిన కేటీఆర్ ..

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే, పార్టీ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈరోజు నగరంలోని…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు..

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయనకు గుండెపోటు…

తలసాని నివాసంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం..

నవెతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన…

బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..

నవతెలంగాణ – హైదరాబాద్: కేటీఆర్ నాయకత్వంలో నల్గొండలో రేపు బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిపై హైకోర్టును…

రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారు: కవిత

నవతెలంగాణ – హైదరాబాద్: రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇందూరులో పసుపు బోర్డు…