మెటాలో మళ్లీ 6,000 మందిపై వేటు

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్స్‌స్ట్రాగ్రామ్‌ మాతృ సంస్థ మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగుల తొలగింపునకు పాల్పడింది. వచ్చే వారం నుంచి 6000…

పిఎన్‌బి ఫలితాలు అదుర్స్‌

– ఐదు రెట్లయిన లాభాలు ముంబయి : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.…

తగ్గిన బంధన్‌ బ్యాంక్‌ లాభాలు

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చి తో ముగిసిన నాలుగో త్రైమా సికం (క్యూ4)లో బంధన బ్యాంక్‌ నికర…

వబాగ్‌కు రూ.926.86 కోట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ : దేశీయ టెక్నలాజీ కంపెనీ విఎ టెక్‌ వబాగ్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3.92 శాతం వృద్థితో రూ.926.86…

లావా నుంచి అగ్ని2 స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ బ్రాండ్‌ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్తగా ‘అగ్ని 2’ 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్టు ప్రకటించింది. కర్వ్డ్‌…

సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌

న్యూఢిల్లీ : కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నూతన ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌ నియమితులయ్యారు. ఆమె నియామకానికి అపాయింట్‌మెంట్‌ కమిటీ…

తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల 5జీ యూజర్లు

– ఎయిర్‌టెల్‌ వెల్లడి హైదరాబాద్‌ : ఆంధప్రదేశ్‌, తెలంగాణలో తమ సంస్థ 20 లక్షల మంది 5జీ వినియోగదారుల మైలురాయిని దాటిందని…

కాగ్నిజెంట్‌, గూగుల్‌ క్లౌడ్‌ భాగస్వామ్య విస్తరణ

న్యూఢిల్లీ : ఎంటర్‌ప్రైజ్‌ క్లయింట్లకు ఎఐ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తమ భాగస్వామాన్ని విస్తరించామని కాగ్నిజెంట్‌, గూగుల్‌ క్లౌడ్‌ కంపెనీలు…

నేడు భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ – హైదరాబాద్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల…

అదాని కంపెనీలకు నెగిటివ్‌ రేటింగ్‌

– మూడీస్‌ వెల్లడి న్యూఢిల్లీ : అదాని కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీ మూడిస్‌ భారీ షాక్‌ ఇచ్చింది. అదానికి చెందిన…

భారత్‌లో మొత్తం టిక్‌టాక్‌ ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పని చేస్తున్న తన ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన…

 యాహులో 20% ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో సర్చెంజన్‌ యాహు తన ఉద్యోగుల్లోంచి 20 శాతం పైగా మందిని…