– లండన్ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి – రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కుదిరిన ఒప్పందం – మరిన్ని దశల్లో…
రాష్ట్రానికి పెట్టుబడులు రూ.40,232 కోట్లు
– 200 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు – విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ ముఖ్యమంత్రి…
మూడు నెలల్లో భూసేకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.…
పెట్టుబడులు పెట్టండి
– దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ బృందం – అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో భేటీ – ‘ఇన్వెస్ట్ ఇన్…
రేపు సాయంత్రంలోగా వివరాలు ఇవ్వండి: సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు
నవతెలంగాణ హైదరాబాద్: వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న…
పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలి : కేటీఆర్
నవతెలంగాణ హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. గత…
టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిన సంక్రాంతి
నవతెలంగాణ హైదరాబాద్ : సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కూడా తమ సొంతూళ్లకు వెళ్తుంటారు.…
రాహుల్,ఖర్గేలతో సీఎం రేవంత్ భేటీ
– ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ – పార్టీ కోసం త్యాగం చేసినోళ్లకే మొదటి ప్రాధాన్యత –…
నూతన పారిశ్రామిక కారిడార్ను ఆమోదించండి
– హైదరాబాద్-నాగ్పూర్కు తుది అనుమతులివ్వండి – రాష్ట్రానికి ఎన్డీసీ, మెగా లెదర్ పార్క్, ఐఐహెచ్టీ ఇవ్వండి : కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి…
భారత్ జోడో న్యాయ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి..
నవతెలంగాణ – న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మణిపూర్లో ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్నారు. రేపటి నుంచి…
నేడు కేంద్రమంత్రులతో సీఎం భేటీ
– ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మకాం నామినేటెడ్ పదవులపై అధినాయకత్వంతో సమావేశం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. నేటి మధ్యాహ్నం…