నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతో.. కాంగ్రెస్ హామీల్లో వాస్తవం కూడా అంతే: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏర్పాటు చేసిన హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని…

నేడు ఇండోర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌లో సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో జరిగే…

పరేడ్ గ్రౌండ్లో అమర జవాన్ల స్థూపానికి సీఎం

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో  అమర జవాన్ల స్థూపం…

పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. డాక్ట‌ర్…

నాలుగు పథకాలపై నేడు రేవంత్ రెడ్డి సమీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి…

ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన..

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో…

దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒప్పందాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా పర్యటనను…

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్…

ఒప్పందాలు.. పొలికేకలు..

ఆకలి కేకలు ఒకచోట.. అన్నపు రాసులు మరోచోట… అన్నాడో కవి. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు సరిగ్గా సరిపోయే వాక్యాలివి. భారీగా పెట్టుబడులను…

కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆక్రమణల కూల్చివేతలను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా…

గ్రామసభల ద్వారా పథకాలకు లబ్ధిదారులను గుర్తిస్తున్నాం: మంత్రి సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. 96 శాతం గ్రామాల్లో…

అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు: మంత్రి ఉత్తమ్

– రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ .. – ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం  – అర్హులందరికీ…