రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు పట్టిన వ్యాధి

– బీజేపీవి.. పొద్దున లేస్తే హిందు, ముస్లిం గొడవలే – ఎంపీ అరవింద్‌ సంస్కారహీనుడు : నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ/నిజామాబాద్‌…

మణిపూర్‌ ఘటనపై ‘మహిళా న్యాయమూర్తుల కమిటి’ : సుప్రీంకోర్టు

  నవతెలంగాణ న్యూఢిల్లీ :  మణిపూర్‌ ఘటనపై విచారణకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది.…

కాంగ్రెస్‌లోకి జూపల్లి

– ఖర్గే సమక్షంలో చేరిక – మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తదితరులు కూడా న్యూఢిల్లీ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు…

అసెంబ్లీ ముందు యూత్‌ కాంగ్రెస్‌ ఆందోళన

– ఉద్రిక్తత.. నేతల అరెస్టు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై యూత్‌ కాంగ్రెస్‌ శుక్రవారం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగ భతి…

కొడంగల్‌లో రాజకీయ కాక మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

నవతెలంగాణ-కొడంగల్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో…

ముగిసిన బీఏసీ సమావేశం…అసెంబ్లీ ఎన్ని రోజులంటే..

నవతెలంగాణ-హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశాల…

నేను నిర్దోషిని..

– పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి : రాహుల్‌ న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో ఎలాంటి నేరానికీ పాల్పడలేదని కాంగ్రెస్‌ నేత…

ఇకపై సభలో అడుగుపెట్టను : స్పీకర్‌ ఓంబిర్లా

నవతెలంగాణ న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై రూల్‌ 267 ప్రకారం సభలో సుదీర్ఘమైన చర్చ నడపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే విపక్ష సభ్యుల…

ప్రజలు చస్తుంటే, మహారాష్ట్రలో రాజకీయాలా?

– తెలంగాణతో కేసీఆర్‌ పేగు బంధం తెగిపోయింది – మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : రేవంత్‌ రెడ్డి…

ఆదివాసీలకు మద్దతుగా కాంగ్రెస్‌ పోరాటం

– టీపీసీసీ ఎస్టీ విభాగం చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ ఆదివాసీల హక్కులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్నదని టీపీసీసీ ఎస్టీ…

కాంగ్రెస్‌ లీడర్లు విహార యాత్రలు, హానీ మూన్‌లకు వెళ్తారు

– రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎంపీల కౌంటర్‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే కాంగ్రెస్‌ నాయకులు విహార యాత్రలు,…

మౌనం వీడని మోడీ

నవతెలంగాణ ఢిల్లీ: పార్లమెంట్‌ను నేడు కూడా మణిపుర్‌ అంశం కుదిపేస్తోంది. పార్లమెంట్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మణిపుర్‌ అంశంపై చర్చతోపాటు, ప్రధాని…