నవతెలంగాణ – హైదరాబాద్: డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క నివాసంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ్బెంగాల్లో ఖరగ్పూర్ జీఆర్పీ పోలీసులు ఇద్దరి…
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో మంత్రి నివాసంలో…
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: ఉత్తమ్
నవతెలంగాణ – హైదరాబాద్ : నీటి పారుదల శాఖను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.…
బీజేపీ సర్కార్ పై హర్యాణా రైతులకు నమ్మకం పోయింది: జైరాం రమేష్
నవతెలంగాణ – ఢిలీ: త్వరలో హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు…
సానుకూల మార్పు కోసం ఓటు వేయండి: మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ – న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టు వేదికగా రాష్ట్రంలో సానుకూల మార్పుకోసం ప్రజలు తమ ఓటు హక్కును…
నేడు సీఎం రేవంత్ రెడ్డి కేసు విచారణ
నవతెలంగాణ – హైదరాబాద్: రిజర్వేషన్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు…
ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రి పొంగులేటి భేటీ
నవతెలంగాణ – హైదరాబాద్ : రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. మ.2గంటలకు…
కాంగ్రెస్, బీజేపీ పార్టీ అధ్యక్షుల లెటర్స్ వార్
నవతెలంగాణ – న్యూఢిల్లీ : దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య లెటర్స్ వార్ జరుగుతోంది. కేంద్రమంత్రి…
కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – ఢిలీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన…
రాహుల్పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్…
ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సిఎం రేవంత్
నవతెలంగాణ – హైదరాబాద్: చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీ.. ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం మాదాపూర్…
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ…