నత్తనడకన ఎస్‌ఆర్‌డీపీ పనులు: కేటీఆర్

నవతెలంగాణ  – హైదరాబాద్: హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనుల ఆలస్యంపై బీఆర్‌ఎస్ వర్కింగ్…

అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్…

క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌: రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ను వినియోగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌’ మారథాన్‌ విజేతలకు…

నేడు ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర…

రుణమాఫీ కానివారికి త్వరలోనే చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే…

తల్లి లేని బాలికకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా

నవతెలంగాణ – హైదరాబాద్: త‌ల్లి అంత్యక్రియలకు డబ్బుల కోసం భిక్షాటన చేసిన బాలికకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం రేవంత్…

ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్‌ ను కలిసిన కాంగ్రెస్ సభ్యులు 

నవతెలంగాణ- హైదరాబాద్ :  ఏఐసీసీ  లీగల్ సెల్ చైర్మన్  అభిషేక్  సింఘ్వీ ను తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం…

ప్రభాస్ పై సీఎం రేవంత్ ప్రశంసల వర్షం..!

నవతెలంగాణ – హైదరాబాద్: కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయం సాధిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్షత్రియ…

నేడు ఎమ్మెల్సీలుగా కోదండరామ్, ఆమీర్ ప్రమాణస్వీకారం

నవతెలంగాణ- హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ ఆలీఖాన్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా మారబోతున్నారు.…

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా పథకాన్ని కూడా…

సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు…

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు,…