ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ రాజీనామా

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే…

ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేజ్రీవాల్

నవతెలంగాణ – హైదరాబాద్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ కు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్…

అర్వింద్‌ కేజ్రీవాల్‌, సిసోదియా ఓటమి

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్‌ జాతీయ…

ఢిల్లీలో ‘వెరీ పూర్‌’ కేటగిరీలో గాలి నాణ్యతలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యతలు మరోసారి క్షీణించాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఎక్యూఐ (గాలి…

అస్సాం ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అగ్రహం ..

నవతెలంగాణ – ఢిల్లీ: అస్సాం ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మతియా తాత్కాలిక శిబిరంలో 270 మంది విదేశీయులను…

కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో…

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ

– రూ.11,440 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం : కేంద్రమంత్రి ప్రకటన – ఇది శాశ్వత పరిష్కారం కాదు : కార్మిక సంఘాలు…

ఆయుష్మాన్ భారత్ పథకంలో భారీ అవినీతి: అరవింద్ కేజ్రీవాల్

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాఫ్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు…

ఉత్తర భారతంలో పొగమంచు తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌,…

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, మంత్రులు..

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అందరూ ఏఐసీసీ ప్రధాన…

క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించిన అతిషి

నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, సీనియర్ ఆప్ నాయకురాలు అతిషి క్రౌడ్…

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట

నవతెలంగాణ – హైదరాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది.…