జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌: డీజీపీ

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. వీటిని అరికట్టడానికి జిల్లాకు ఒక…

లక్ష్మణరేఖ దాటినవారిపై వేటు తప్పనిసరి

– టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ హెచ్చరిక నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో టీజీఎస్పీ కానిస్టేబుళ్లు జరుపుతున్న ఆందోళనపై రాష్ట్ర డీజీపీ డాక్టర్‌…

జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు

నవతెలంగాణ – హైదరాబాద్ : నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో…

పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్.. జాగ్రత్త: వీడియో షేర్‌ చేసిన తెలంగాణ డీజీపీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల సైబర్ కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్ చేసి…

ఏపీ సీఎస్‌, డీజీపీకి ఈసీ సమన్లు

నవతెలంగాణ – అమరావతి: పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం…

పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

– రాష్ట్ర డీజీపీ రవిగుప్త నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు…

తెలంగాణకు 22 పోలీస్‌ సేవా మెడల్స్‌

నవతెలంగాణ హైదరాబాద్: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్‌, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌,…

న్యూఇయర్ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రవిగుప్తా

నవతెలంగాణ- హైదరాబాద్: 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా… నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు…

డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ

నవతెలంగాణ హైదరాబాద్‌: డ్రగ్స్‌ సరఫరాదారులు, వినియోగదారులకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌…

ఎన్నికలకు సన్నద్ధంగా ఉండండి :డీజీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : వచ్చే శాసనసభ ఎన్నికల బందోబస్తుకు తమ యంత్రాంగాలను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు…

18 నుంచి గణేశ్‌ ఉత్సవాలు

– శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు – ట్రై పోలీస్‌ కమిషనరేట్ల సీపీల భేటీ – జీహెచ్‌ఎంసీ,వాటర్‌బోర్డు, ఆర్టీసీ, అగ్నిమాపక, విద్యుత్‌,…

స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో గోల్కొండ కోటలో ఆగష్టు 15న నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం డీజీపీ అంజనీకుమార్‌ వివిధ శాఖల అధికారులతో…