జాతీయ సినీ విమర్శ పురస్కారం అందుకున్న బాల సాహిత్యకారులు డా||ఎం.పురుషోత్తమాచార్యులు

డా||ఎం. పురుషోత్తమాచార్యగా పరిచితులైన ముడుంబై పురుషోత్తమాచార్యులు నేటి సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌ నగర్‌లో 1948లో జన్మించారు. శ్రీమతి మంగతాయారు, శ్రీమాన్‌ ముడుంబై…