మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లో ఈడిసోదాలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ :   మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ, ఎన్‌సిఆర్‌, పంజాబ్‌లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) శుక్రవారం…

జార్ఖండ్‌ సీఎం సోరెన్‌కు ఆరోసారి ఈడీ నోటీసులు

నవతెలంగాణ- హైదరాబాద్: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి…

ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదు : ఆప్

నవతెలంగాణ న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకావడం లేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్…

గహ్లోత్‌ కుమారుడికి ఈడీ సమన్లు..

నవతెలంగాణ – జైపుర్‌:  రాజస్థాన్‌లో ఈడీ  సోదాలు కలకలం రేపుతున్నాయి.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ…

ఈడికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

నవతెలంగాణ న్యూఢిల్లీ : అరెస్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)కి సుప్రీంకోర్టు(SUPRIMECOURT) బుధవారం మొట్టికాయలేసింది. కేసుల దర్యాప్తు సమయంలో ఈడి(Enforcement Directorate) కక్షసాధింపు…

బ్రైట్ కామ్ గ్రూప్‌పై ముగిసిన ఈడీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : బ్రైట్ కామ్ గ్రూప్‌పై ఈడీ సోదాలు ముగిశాయి. 868 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టు సెబీ…

ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన జార్ఖండ్‌ సీఎం హేమంత్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనకు సమన్లు జారీచేయడాన్ని సవాల్‌ చేస్తూ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌…

ఈఎస్‌ఐ కుంభకోణంలో చార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు.…

ఈడీ విచారణపై

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పిటిషన్‌ విచారణ వాయిదా నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ…

తమిళనాడు మంత్రి పొన్ముడి నివాసంలో ఈడీ రైడ్స్‌..

నవతెలంగాణ -చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్‌ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

పసలేని వాదనలతో కాలయాపన

– ఈడీ చీఫ్‌ను కొనసాగించేందుకు తంటాలు – బీజేపీ చేతిలో కీలుబొమ్మ – అది విశ్వసనీయత కోల్పోయింది – ఈడీపై కాంగ్రెస్‌…