మరో ఎన్నికల నగరా …!

నవతెలంగాణ ఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగరా మ్రోగింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం…

జులై 10న ఉప ఎన్నికలు: ఎన్నికల సంఘం

నవతెలంగాణ – హైదరాబాద్ :  ప్రజాప్రతినిధులు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పలు స్థానాల్లో ఉప ఎన్నికల…

త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు: ఎన్నికల సంఘం

నవతెలంగాణ – ఢిల్లీ: నిన్నటిదాకా దేశంలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన ఈసీ, త్వరలో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో…

తిరుపతి పోలీసులకు ఈసీ నోటీసులు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్ తరువాత జరిగిన అల్లర్లపై తిరుపతి పోలీసు అధికారులకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.…

ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్‌ నమోదు: ఈ సీ

నవతెలంగాణ – ఢిల్లీ: ఈ నెల 20న జరిగిన ఐదో విడత ఎన్నికల తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం తెలిపింది.…

ఏపీలో మూడు జిల్లాల ఎస్పీ పోస్టులు ఖాళీ..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నకల పరిణామాలు, అల్లర్ల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై వేటు…

మోడీ ప్ర‌సంగంపై ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌న్న ఈసీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని…

పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులు..

నవతెలంగాణ – అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

పోస్టల్‌ బ్యాలెట్‌ పై ఈసీ స్పష్టత

నవతెలంగాణ ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ సందేశంపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) స్పందించింది. అది నకిలీ సమాచారం…

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

నవతెలంగాణ – ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21…

22,217 ఎన్నికల బాండ్లు జారీ చేశాం

– సుప్రీంకోర్టు కు తెలిపిన ఎస్బీఐ నవతెలంగాణ ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల (Electoral bonds) వివరాలను…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

నవతెలంగాణ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు…