ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.…

కేటీఆర్ అరెస్ట్ పై స్పందించిన కిషన్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్: కేటీఆర్ అరెస్ట్ పై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ న్యాయ నిపుణులను…

నేడు గవర్నర్‌ వద్దకు బీఆర్ఎస్ నేతలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ను…

7 పెండింగ్ బిల్లులకు గవర్నర్ ఆమోదం…

నవతెలంగాణ -హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…

జులై 7న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం

నవతెలంగాణ హైదరాబాద్: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్‌ సొరేన్‌ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు…

దీదీపై పరువునష్టం దావా వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగాల్ లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఫైటింగ్ ముదురుతోంది. గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా…

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో జాతీయ…

మరో ఎన్.డి తివారి..?

నవతెలంగాణ హైదరాబాద్:  గవర్నర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ…

బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే…

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌…

బలపరీక్షలో నెగ్గిన హర్యానా ముఖ్యమంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్ : హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బల పరీక్షలో తన బలం నిరూపించుకున్నారు.…

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్‌లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై…