స్టేజీ ఎక్కుతూ పడిపోయిన గవర్నర్ తమిళిసై

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజీ ఎక్కుతూ సడెన్‌గా కాలు జారి కిందపడిపోయారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన…

విద్యార్థులు, సీఎంపై గవర్నర్ వివాదస్పద వ్యాఖ్యలు

నవతెలంగాణ తిరువనంతపురం:విద్యార్థులను క్రిమినల్స్ అంటు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ గవర్నర్ ఆరిఫ్‌ మ‍హహ్మద్‌ ఖాన్‌. కాలికట్‌ యూనివర్సిటీలో తన వాహనాన్ని…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు..

నవతెలంగాణ- హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాకు…

కీలక వడ్డీరేట్లు యథాతథం

నవతెలంగాణ ముంబయి: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో…

ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరిని తిరస్కరించడంపై స్పందించిన గవర్నర్

నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ కు…

ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై షాక్

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన…

ఆర్టీసీ కార్మికులు మాత్రమే విలీనం

నవతెలంగాణ హైదరాబాద్‌: ఆర్టీసీ విలీనంకు సంబంధించిన బిల్లుపై గవర్నర్‌ లేవనెత్తిన ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే…

బెంగాలీలకు రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ రాష్ట్రంలో స్థిరపడ్డ ఎనిమిది లక్షల మంది బెంగాలీలకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌…

ఆ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తా..

-ఆదివాసీల అభివృద్ధికి కలిసి పనిచేయాలి – భద్రాద్రిలో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆదివాసీలతో ముఖాముఖి నవతెలంగాణ-భద్రాచలం ఆంధ్రాలో విలీనమయిన ఐదు…

భద్రాచలానికి గవర్నర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ ప్రజా కార్యక్రమంతో పాటు జిల్లా రెడ్‌ క్రాస్‌ కాన్ఫరెన్స్‌ లో పాల్గొనేందుకు గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై…