నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ , ఈరోజు తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఆరవ…
దేశవ్యాప్తంగా 30 మిలియన్ పిల్లలను చేరుతున్న డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా
– అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024 జ్ఞాపకార్థం నవతెలంగాణ న్యూఢిల్లీ: రెకిట్స్ ఫ్లాగ్ షిప్ కాంపైన్, డెట్టాల్ బనేగా స్వాస్త్…
టెస్టు క్రికెట్లో కోహ్లీ 9000 పరుగులు
నవతెలంగాణ బెంగళూరు : టీమిండియా స్టార్ బ్యాటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య…
హిటాచీకి 56 ఎలివేటర్లు, ఎస్కలేటర్ల ఆర్డర్
హైదరాబాద్: భారతదేశంలో ఎలివేటర్లు, ఎస్కలేటర్ల విక్రయాలు, ఇన్స్టాలేషన్ మరియు నిర్వహణ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న హిటాచీ లిమిటెడ్. (TSE: 6501; ఇకపై…
భారత్ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు..
నవతెలంగాణ – ఢిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్కు వచ్చారు. తన సతీమణి సాజిదా మహ్మద్తో కలిసి ఆయన న్యూఢిల్లీ…
టెస్టు మ్యాచ్ లో భారత్ రికార్డుల మోత
నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాతో టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్…
పాకిస్థాన్ అమ్మాయి కోసం బోర్డర్ దాటబోయాడు..!
నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్లైన్లో పరిచయమైన ఓ పాకిస్థాన్ అమ్మాయి కోసం జమ్మూకశ్మీర్ కి చెందిన ఇంతియాజ్(36) బోర్డర్ దాటబోయాడు. IND-PAK…
బంగ్లాకు భారీ లక్ష్యం నిర్ధేశించిన భారత్
నవతెలంగాణ – చెన్నై: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 287/4 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో…
సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
నవతెలంగాణ – హైదరాబాద్: ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఆదివారం క్వార్టర్ఫైనల్లో ప్రపంచ నంబర్-2 బ్రిటన్ను ఓడించి సెమీస్కు…
ఇండియాలోనే ఆసియా కప్..
నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇండియాలో జరగనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్…
భారీ స్కోర్ నమోదు చేసిన భారత్
నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలిసారిగా 200కుపైగా పరుగులు చేసింది.…
సాంకేతికతను సరఫరా చేసే దేశంగా భారత్
– కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా – ‘ది ఫ్యూచర్ ఈజ్ నౌ’ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 థీమ్…