నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని భావిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్బంగా…
బీజేపీకి షాక్ ఇచ్చిన ‘ఇండియా’
నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు…
ఢిల్లీ చేరుకున్న జో బైడెన్
నవతెలంగాణ న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ…
టీమిండియా వరల్డ్ కప్ జట్టు
నవతెలంగాణ హైదరాబాద్: అక్టోబర్ 5 నుంచి ఇండియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్…
ఐక్యత, సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ విస్తరణ
మొదట బ్రిక్స్ దేశాల కూటమిలో ఐదు దేశాలు ఉండేవి. అవి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆ తర్వాత జొహన్నెస్బర్గ్…
భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం
నవతెలంగాణ హైదరాబాద్: శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు…
జట్టుగా పోటీ..ఉమ్మడిగా పోరాటం
– 30లోగా సీట్ల సర్దుబాటు – దేశవ్యాప్తంగా భారీ సభలు, ర్యాలీలు – సమన్వయ కమిటీతోపాటు ఐదు కమిటీల నియామకం –…
ఎన్నాండ్లో వేచిన సమరం!
– భారత్, పాకిస్థాన్ ఢీ నేడు – ఆటకు రానున్న వరుణుడు – మ.3 నుంచి స్టార్స్పోర్ట్స్లో… ప్రపంచ క్రికెట్లోనే అతిపెద్ద…
14 మందితో ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ
నవతెలంగాణ ముంబాయి: ముంబయిలో 28 పార్టీలకు చెందిన అగ్రనేతల కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై…
ఆ ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రాష్ట్రపతి
నవతెలంగాణ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం…
టాస్ గెలిలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
నవతెలంగాణ – హైదరాబాద్: సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. వికెట్ అనుకూలంగా…
ఇకపై సభలో అడుగుపెట్టను : స్పీకర్ ఓంబిర్లా
నవతెలంగాణ న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై రూల్ 267 ప్రకారం సభలో సుదీర్ఘమైన చర్చ నడపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే విపక్ష సభ్యుల…