లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి

నవతెలంగాణ – జమ్ము కశ్మీర్‌ ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో…

జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కశ్మీర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా అతనితో…

ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన జవాన్‌ మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్: భారత సైన్యానికి చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.…

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌ కుప్వారా జిల్లాల్లో శుక్రవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు…

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు.. రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

నవతెలంగాణ – జమ్మూ కాశ్మీర్: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం…

జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ…

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ఉగ్రవాది మృతి..!

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌…

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు అమరులయ్యారు. ఈ…

జమ్మూకశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు..

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఘటనల్లో భద్రతా దళాలకు చెందిన ఇద్దరు…

ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. దోడా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.…

జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ డ్రోన్‌ను తరిమికొట్టిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

నవతెలంగాణ – శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ ప్రవేశించింది. దీని…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

నవతెలంగాణ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు…