ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు అరెస్టులు అప్రజాస్వామ్యం

నవతెలంగాణ – కంటేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తుగా విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులను…

రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

నవతెలంగాణ-వీణవంక : రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పాక్స్ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ…

విద్యుద్ఘాతానికి గురై ఆవు మృత్యువాత

నవతెలంగాణ – బెజ్జంకి విద్యుద్ఘాతానికి గురై ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. విద్యుత్…

రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం

– ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నవతెలంగాణ – వీణవంక రైతులకు అండగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని…

బెజ్జంకి క్రాసింగ్ లో వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి

నవతెలంగాణ-బెజ్జంకి మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్టు సర్పంచ్ టేకు తిరుపతి…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ..

నవతెలంగాణ-బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర నిశాంత్ అంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి వద్ద…

ప్రజలను మభ్యపెట్టేందుకే దశాబ్ది ఉత్సవాలకు తేర

– సీఎం కేసీఆర్ పై కవ్వంపల్లి మండిపాటు -సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం -మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్…

ఘనంగా దశాబ్ది ఉత్సవాలు..

నవతెలంగాణ – బెజ్జంకి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యలయాల్లో ప్రజాప్రతినిధులు,…

డా.చిటికెనకు తెలంగాణ రాష్ట్ర  సాట్స్ చైర్మన్ అభినంధన

                                                     నవతెలంగాణ సిరిసిల్ల: ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార…

స్వయం ఉపాధి వైపు యువత అడుగులు వేయాలి

– కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ నవతెలంగాణ-శేరిలింగంపల్లి స్వయం ఉపాధి మార్గం ఎంచుకుని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు…

తూతూ మంత్రంగా దశాబ్ధి ఉత్సవాల సమీక్ష

– హాజరు కానీ ఏఓ గణేష్ – నామ మాత్రంగా హాజరైన పంచాయతీ కార్యదర్శులు నవతెలంగాణ-వీణవంక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం…

ఐదుగుళ్లకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ- రామారెడ్డి మండలంలోని కన్నాపూర్ లో ఐదు పోచమ్మ గుడిలను నిర్మించి, ఆదివారం విగ్రహ ఊరేగింపులో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి…