ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని: మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్: తమ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…

గోబ్యాక్‌ అంబుజా

– పచ్చటి బతుకుల్లో విషం చిమ్మే ఫ్యాక్టరీ మాకొద్దు.. – అదానీ సిమెంట్‌పై అందరిదీ ఒకే మాట.. ఒకే బాట –…

రైతన్నలకు మరో శుభవార్త… త్వరలోనే మరో సబ్సిడీ

నవతెలంగాణ హైదరాబాద్‌: ఉప్పల్‌ – నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో రీ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.…

భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి నెలకొంది. లాల్‌దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ…

తెలంగాణ అసెంబ్లీ: హరీష్ రావు Vs కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా హరీష్…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీంఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. టీ20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్…

ఆర్‌అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు..

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా…

అమెరికాలో కోకా-కోలా గ్రూప్ డైరెక్టర్ తో సమావేశమైన తెలంగాణ మంత్రులు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు  దుద్ధిల్ల శ్రీధర్ బాబు , రోడ్లు భవనాలు,…

బీఆర్ఎస్ 2 సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

నవతెలంగాణ – నల్గొండ: నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకి వస్తారని మంత్రి…

రెండు లక్షల పదివేల రూపాయల ఎల్ఓసి అందజేత

నవతెలంగాణ- చండూరు: స్థానిక మున్సిపల్ కేంద్రానికి చెందిన మహమ్మద్ నజీర్ కూతురు ఎదుగుదల లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పాపను హైదరాబాద్ నిమ్స్…

చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేస్తాం: కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: చెర్వుగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రెండో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేస్తామని రోడ్లు భవనాల…

వెంకయ్య, చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్‌, మంత్రులు

నవతెలంగాణ -హైదరాబాద్‌: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం…