హైదరాబాద్ – విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేవలం 99 రూపాయలతో…

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఈ…

రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు

నవతెలంగాణ పెద్దపల్లి:రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు మంజూరయ్యాయి. పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరునాగారంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్త డిపోల…

మార్చిలోగా సర్పంచుల బకాయిలు చెల్లిస్తాం : మంత్రి పొన్నం

నవతెలంగాణ – హైదరాబాద్: కారణం అయినవారే మద్దతుగా ధర్నాలు చేస్తున్నారు అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్పంచుల బకాయిలకు మా…

అనుమతి లేని విదేశీ మద్యం లభ్యం

– పరీక్షల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు వెల్లడి – నార్కోటిక్‌ డ్రగ్‌ కేసుగా నమోదు : మంత్రి పొన్నం ప్రభాకర్‌ నవతెలంగాణ బ్యూరో…

నేటి నుంచి ఇంటింటికీ ఆర్టీసీ కార్గో సేవలు

నవతెలంగాణ హైదరాబాద్‌: ఇంటింటికీ ఆర్టీసీ కార్గో సేవల్ని అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ సేవల్ని ఆదివారం…

ఎంఎస్‌ఎంఈలో బీసీలకు సబ్సిడీలు వర్తింపచేయాలి

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ – 2024 లో ఇతర వర్గాలకు…

మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు

నవతెలంగాణ – హైదరాబాద్‌: మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది. ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు…

భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి  పొన్నం

– సమస్య ఉంటే టోల్ ఫ్రీ 08457230000 సంప్రదించండి  నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు…

బీజేపీపై మండిపడ్డ మంత్రి పొన్నం

నవతెలంగాణ – కరీంనగర్‌: రాష్ట్రానికి పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్ఉస్…

ఒక్కసారి టచ్ చేసి చూడు: బీజేపీ మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం కౌంటర్

నవతెలంగాణ – హైదరాబాద్ : ‘మా ప్రభుత్వాన్ని ఒక్కసారి టచ్ చేసి చూడు’ అంటూ మంత్రి పొన్నం బీజేపీ శాసన సభా…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం…