కేసీఆర్ సోదరి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం..

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం…

ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ.. ఎప్పుడంటే ?

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఇంగ్లీష్…

అయోధ్యలో యువతి దారుణ హత్య..బోరున విలపించిన ఎంపీ

నవతెలంగాణ – అయోధ్య: అయోధ్య ప్రాంతానికి చెందిన ఓ యువతి(22) గురువారం రాత్రి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు…

ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ : ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత…

ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది: ప్రధాని నరేంద్ర మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్‌ సమావేశాలు…

రైలు ప్రమాదం వేదనకు గురిచేసింది: మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తనను వేదనకు గురిచేసిందని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు…

ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు మోడీ వచ్చే నేల 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది…

ఐఎండీ @ 150..‘మిషన్‌ మౌసం’ను ప్రారంభించిన మోడీ

నవతెలంగాణ ఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు.…

సంక్రాంతి..సాంప్రదాయాల గొప్ప వేడుక

– ప్రధాన మంత్రి నరేంద్రమోడీ – కిషన్‌ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు – ప్రధానితోపాటు స్పీకర్‌ ఓం బిర్లా,…

జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..

నవతెలగాణ – ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేడు జమ్ము కశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలోని జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత…

ఢిల్లీలో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చేస్తుంది: కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై…

రామమందిరం తొలి వార్షికోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: అయోధ్యలో నిర్మించిన రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.…