కార్మిక, కర్షకులు ఉద్యమాలకు సిద్ధం కావాలి: తుమ్మల వీరారెడ్డి

నవతెలంగాణ – మునుగోడు కార్మికులు,కర్షకులుఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో…

కౌలు రైతులకు రైతు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి: బండ శ్రీశైలం

నవతెలంగాణ – మునుగోడు కౌలు రైతులకు రైతు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.…

రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి: మిరియం వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – మునుగోడు రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులుమిరియం వెంకటేశ్వర్లు…

కష్టపడిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా…

– డీసీసీబీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. నవతెలంగాణ – మునుగోడు తమపై నమ్మకంతో అహర్నిశలు కష్టపడిన ప్రతి…

గుండ్లోరిగూడెం గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభం..

నవతెలంగాణ – మునుగోడు మునుగోడు మండలంలోని గుండ్లోరిగూడెం గ్రామంలో ఇటీవల మంజూరు అయిన దొడ్డి సంతోష కొత్త రేషన్ షాప్ ను…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత..

నవతెలంగాణ – మునుగోడు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని లక్ష్యంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…

రేపు విద్యా సంస్థలు బంద్ విజయవంతం చేయాలి..

నవతెలంగాణ – మునుగోడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న…

ఈనెల 7న శిక్షణ తరగతులను జయప్రదం చేయండి..

నవతెలంగాణ – మునుగోడు ఈనెల 7న మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించే మునుగోడు నియోజకవర్గ సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులకు…

డీసీసీబీ చైర్మన్ కు ఘన సన్మానం..

– రైతులకు సేవ చేసి చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తా.. – సహకార సంఘం ద్వారా రైతులకు…

పార్లమెంటులో కనీస మద్దతు ధర చట్టం చేయాలి: బండ శ్రీశైలం

నవతెలంగాణ – మునుగోడు పార్లమెంటులో కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం అన్నారు.…

సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీని వర్తింపజేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – మునుగోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీని వర్తింపజేయాలని…

రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి..

నవతెలంగాణ – మునుగోడు ఈనెల 19 20 21 తేదీల్లో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ…