ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా… ఇప్పుడా పర్యటన రద్దయింది. ఏపీకి…

బాంబు బెదిరింపుల ఘటనలపై 3రోజుల పోలీస్ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని, హోంమంత్రి

నవతెలంగాణ ఢిల్లీ: ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్‌లో డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సదస్సు జరగనుంది.…

మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా…

కాంగ్రెస్‌పై మోడీ ఎదురుదాడి

నవతెలంగాణ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో…

లోక్ సభ ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుంది: శరధ్ పవార్

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. ఈనెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక…

కిసాన్‌ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం

నవతెలంగాణ – హైదరాబాద్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో…

యాత్రికులపై ఉగ్రదాడి..9 మంది మృతి

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్ జమ్మూకశ్మీర్‌లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 10 మంది మరణించాగా, 33 మందికిపైగా…

మోడీతో అకిరా.. రేణు దేశాయ్ ఎమోషనల్..

నవతెలంగాణ – ఢిల్లీ : ఏపీ ఎన్నికల్లో పవన్‌ అఖండ విజయం సాధించినప్పటి నుంచి అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ…

మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారు: ప్రధానమంత్రి మోడీ

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు.…

మోడీ రావడం వల్ల ఏమవుతుంది? ఆయన ఏమైనా పరమాత్ముడా?

నవతెలంగాణ- న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రోజు జరిగిన  రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ సమస్యపై…

నాగపూర్ డివిజన్‌లో 15 స్టేషన్లకు మోడీ శంకుస్థాపన

నవతెలంగాణ – ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాగపూర్‌ డివిజన్‌లోని 15 స్టేషన్లకు ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు శంకుస్థాపన…

మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఉదయం 9.30గంటలకు ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర…